Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ వాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయండి... హైకోర్టులో యువజన కాంగ్రెస్ పిల్

Webdunia
బుధవారం, 24 జులై 2019 (18:12 IST)
గ్రామ వాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయాలని కోరుతూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గ్రామ వాలంటీర్ల పోస్ట్ ల నియామకాలకు సంబంధించి జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 104, 22-06-2019 వెంటనే నిలుపుదల చేసి మెరిట్ ప్రాతిపదికన నియామకాలు జరపాలని పిల్ లో అభ్యర్థించారు.

గ్రామ వాలంటీర్లను ఇంటర్వ్యూ ప్రాతిపదికన కాకుండా మెరిట్ ద్వారా ఎంపిక చెయ్యాలని, గ్రామ వాలంటీర్లు పోస్టులకు విద్యార్హతను బట్టి వెయిటేజీ ఇవ్వాలని కోరారు. మెరిట్ ప్రాతిపదికన కాకుండా ఇంటర్వ్యూల ద్వారా వైస్సార్సీపీ పార్టీకి చెందిన వారిని గ్రామ  వాలంటీర్లుగా నియమించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారని పిల్ లో పేర్కొన్నారు.

ప్రజలు కడుతున్న పన్నులతో, ప్రజాధనంతో జరుపుతున్న నియామకాలు పారదర్శకతతో చేపట్టాలి తప్ప ఒక పార్టీకి అనుకూలమైన వారితో నియామకాలు జరపడం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments