Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.5 వేల కోసం ఫ్రెండ్‌ను చంపేశాడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (16:51 IST)
సికింద్రాబాద్ నగరంలో కేవలం ఐదు వేల రూపాయల కోసం ఒక యువకుడు తన ఫ్రెండ్‌ను అత్యంత పాశవికంగా చంపేశాడు. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బోయిన్‌పల్లి చిన్నతోకట్ట అనే ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ (27), వికాస్ తివారి (24) అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీరిలో వికాస్ వద్ద అజయ్ కుమార్ రూ.5 వేలు అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు తిరిగి ఇవ్వలేదు. అయితే, తన అప్పు చెల్లించాలని ఈనెల 14వ తేదీన అజయ్‌ ఇంటికి వికాస్ వెళ్ళాడు.
 
ఆ తర్వాత వారిద్దరూ కలిసి అర్థరాత్రి వరకు మద్యం సేవించారు. అపుడు కూడా అజయ్‌ను డబ్బులు ఇవ్వాలని వికాస్ కోరాడు. దీంతో ఆగ్రహించిన అజయ్... క్షణికావేశంలో వికాస్ తలపై బండరాయితో మోదాడు. ఆ తర్వాత మృతుని సెల్‌ఫోన్ తీసుకుని ఢిల్లీకి పారిపోయాడు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కానీ పోలీసులకు ఎలాంటి ఆధారం చిక్కలేదు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన అజయ్... అతని మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments