Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినుకొండకు మాజీ సీఎం జగన్... 144 సెక్షన్ అమలు!!

వరుణ్
శుక్రవారం, 19 జులై 2024 (12:11 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పల్నాడు జిల్లా వినుకొండకు వస్తున్నాు. నడి రోడ్డుపై దారుణ హత్యకు గురైన వైకాపా కార్యకర్త రషీద్ మృతదేహానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి కీలక ప్రకటన జారీ చేశారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైకాపా నేతలు ఎలాంటి జన సమీకరణలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా, వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఐజీ తెలిపారు. 
 
అందువల్ల పట్టణంలో ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని చెప్పారు. మృతుడు రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించవచ్చని, కానీ జనసమీకరణతో ప్రదర్శనలు చేయరాదని స్పష్టం చేశారు. మరోవైవు, వినుకొండలో ప్రస్తుతం ప్రశాంతమైన పరిస్థితి ఉందని, అనవసరంగా రోడ్లపైకి వచ్చిన శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరోవైపు, జగన్ పర్యటన నేపథ్యంలో వినుకొండలో భారీ పోలీస్ భద్రతను కల్పించారు. ఇందుకోసం 400 మంది పోలీసులను మొహరించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments