Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఆసరాతో కన్నం వేస్తున్న దొంగలు, తెనాలిలో స్కూటీ, బొలెరో వాహనం మాయం

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (19:01 IST)
గుంటూరు: జిల్లాలోని తెనాలి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల్లో మూడు చోరీలు జరిగాయి. గత రాత్రి మారిస్ పేట పాత పోస్ట్ ఆఫీస్ వద్ద ఇంటి ముందు ఉన్న స్కూటీ చోరీకి గురైంది.

మొన్న రాత్రి టౌన్ పీఎస్ వెనుక ప్రాంతంలో రెండు చోట్ల చోరీలు జరిగాయి. టీ స్టాల్ వద్ద పాన్ షాపును పగలగొట్టిన దుండగులు నగదును అపహరించారు. ఆ పక్కనే బ్యాటరీ షాపు ముందు నిలిపి ఉంచిన బొలెరో వాహనం మాయమైంది. వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పోలీసులను ఆశ్రయించిన కేసు నమోదు చేయకపోవడంపై బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయంటూ పోలీసులు ఫిర్యాదులు తీసుకోవడాన్ని నిలిపివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments