Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీ వర్షాలు... చిత్తూరు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (10:28 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా ఏపీతో పాటు త‌మిళనాడు రాష్ట్రాల‌లో కుంభవృష్టి కురుస్తుంది. గ‌త కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా ఈ రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
అయితే శుక్రవారం కూడా ఆంధ్రప్ర‌దేశ్‌లో భారీ వర్షం పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాలో అన్ని విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టిస్తు అక్క‌డి క‌లెక్ట‌ర్లు నిర్ణ‌యం తీసుకున్నారు.
 
గురువారం కూడా ఈ జిల్లాల‌లో అన్ని విద్యా సంస్థ‌ల‌కు సెలవులు ప్ర‌క‌టించారు. వ‌ర్షాల వ‌ల్లే ఎలాంటి ఇబ్బందులు ఎదురు అయినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని అధికారుల‌ను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఇప్ప‌టికే ఈ జిల్లాల‌లోని ప‌లు గ్రామాల‌కు విద్యుత్ స‌ర‌ఫరా, ర‌వాణా సౌక‌ర్యం నిలిచిపోయాయి. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments