Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లా : స్కూలు బస్సుకు తప్పిన పెను ప్రమాదం

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (12:06 IST)
మాసాయిపేట ఘటన చిన్నారుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. తమ బిడ్డ క్షేమంగా తిరిగివస్తే చాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం కృష్ణా జిల్లాలో ఓ స్కూలు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. 
 
జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేట వద్ద ఓ స్కూలు బస్సుకు వెనుకటైర్లు ఊడిపోయాయి. ఈ విషయాన్ని సకాలంలో గుర్తించి బస్సును నిలిపివేశారు. ఆ సమయంలో బస్సులో 48 మంది విద్యార్థులున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments