Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టును ఆశ్రయించనున్న సత్యం రామలింగ రాజు!

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2015 (09:19 IST)
సత్యం కుంభకోణంలో ఏడేళ్ళ జైలుశిక్ష పడిన సత్యం రామలింగరాజు కోర్టును ఆశ్రయించనున్నారు. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసంగా వినుతికెక్కిన సత్యం కుంభకోణంలో గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పును వెలువరించిన విషయం తెల్సిందే. 
 
ఈ కేసులో సత్యం కంప్యూటర్స్ సంస్థ వ్యవస్థాపకుడు బైర్రాజు రామలింగరాజుతో పాటు ఆయన సొదరుడు, మరో ఎనిమిది మందిని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. దీంతో నిన్న రాజు సహా పది మంది దోషులను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. 
 
ఇదిలావుంటే, సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయాలని రామలింగరాజు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ దిశగా ఆయన చర్యలు కూడా ప్రారంభించారని తెలుస్తోంది. నేడో, రేపో ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

Show comments