'సాహో' విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరికంటే...

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (16:19 IST)
సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో' సినిమా రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్‌కి జోడీగా శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ రోజున ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నారు. కాగా... ఈ సినిమాకి సంబంధించిన విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఫర్స్ ఫిల్మ్స్ వాళ్లు దక్కించుకున్నారు.
 
ఒక్క మిడిల్ ఈస్ట్‌లో మినహా, మిగిలిన అన్ని ప్రాంతాలలోనూ ఫర్స్ ఫిల్మ్స్ వారు యశ్ రాజ్ ఫిలిమ్స్‌తో కలిసి విదేశాల్లో సినిమాలను విడుదల చేస్తూ వస్తున్నారు. అలా ఫర్స్ ఫిల్మ్స్ వారు ఎన్నో విజయాలను... లాభాలను సాధించి ఉన్నారు. కాగా... 'సాహో' విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఈ సంస్థ చేజిక్కించుకోవడంతో, 'సాహో' మరింత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వెళ్లనుందనే విషయం స్పష్టం అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments