Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సంక్రాంతి ఉత్సవాల్లో విషాదం.. కాలి నరం తెగి వ్యక్తి మృతి

Webdunia
ఆదివారం, 15 జనవరి 2023 (19:42 IST)
ఏపీలో సంక్రాంతి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. కోడి పందెం నిర్వహించే పందెం రాయుళ్లకు షాక్ తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా కోడిపందాలలో విషాదం తప్పలేదు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో పందెంకోడి కత్తి గుచ్చుకుని పద్మారావు అనే వ్యక్తి మృతి చెందాడు.
 
కత్తి మోకాలు మొత్తం భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో కాలి నరం తెగి తీవ్ర రక్తస్రావంతో పద్మారావు అక్కడిక్కడే కుప్పకూలాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ లోపే మరణించారని వైద్యులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments