Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెయిల్ వచ్చేవరకు పారిపో.. ప్రొఫెసర్ లక్ష్మికి సలహా ఇచ్చిన రిటైర్డ్ జడ్జి

గుంటూరు వైద్య కాలేజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో బెయిల్ వచ్చేంత వరకు ఎవరికీ చిక్కకుండా పారిపోవాల్సిందిగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రొఫెసర్ లక్ష్మికి ఓ రిటైర్డ్ జడ్జితో పాటు ర

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (13:19 IST)
గుంటూరు వైద్య కాలేజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో బెయిల్ వచ్చేంత వరకు ఎవరికీ చిక్కకుండా పారిపోవాల్సిందిగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రొఫెసర్ లక్ష్మికి ఓ రిటైర్డ్ జడ్జితో పాటు రిటైర్డ్ పోలీసు అధికారి సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసులు విచారణలో ప్రొఫెసర్ లక్ష్మి బహిర్గతం చేసింది. అయితే, ఆ రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ పోలీసు అధికారి పేర్లను మాత్రం ఆమె బహిర్గతం చేయలేదు. 
 
సంధ్యారాణి ఆత్మహత్య తర్వాత పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సంధ్యారాణి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు మృతురాలు స్పష్టంగా పేర్కొంది. దీంతో ఈ కేసులో బెయిల్ వచ్చే వరకూ పోలీసులకు లొంగిపోకుండా పారిపోవాలని రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ పోలీసు అధికారి చెప్పారు. వారు చెప్పిన మాట వినే, లక్ష్మి దంపతులు గుంటూరును వీడి వెళ్లారని పోలీసు వర్గాలు విచారణలో తెలుసుకున్నాయి. ఇక గుంటూరును వీడిన ఈ దంపతులు 22 రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో 16 ప్రాంతాల్లో తిరిగినట్టు కూడా పోలీసులు గుర్తించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments