Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేషాచలంలో మళ్ళీ అలజడి... ఏం జరిగిందో తెలుసా..?

శేషాచలం పేరు వింటనే భయపడి పోతున్న పరిస్థితి. 20 మంది ఎన్‌కౌంటర్ తర్వాత ఒక్కసారిగా శేషాచలం పేరు మారుమ్రోగింది. ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరు శేషాచలం కొండలు. శేషుడు (శ్రీనివాసుడు) కొలువై ఉన్న ప్రా

Webdunia
బుధవారం, 31 మే 2017 (14:10 IST)
శేషాచలం పేరు వింటనే భయపడి పోతున్న పరిస్థితి. 20 మంది ఎన్‌కౌంటర్ తర్వాత ఒక్కసారిగా శేషాచలం పేరు మారుమ్రోగింది. ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరు శేషాచలం కొండలు. శేషుడు (శ్రీనివాసుడు) కొలువై ఉన్న ప్రాంతం ఈ కొండలు. ఈ కొండల మధ్య నుంచే భక్తులు తిరుమలకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎర్రచందనం స్మగ్లర్లు మరింత రెచ్చిపోయి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేస్తున్నారు.   ప్రాణాలను పోగొట్టుకోవడానికి, ప్రాణాలు తీయడమో చేస్తున్నారు. కోడిని చంపిన ఈజీగా పోలీసులను చంపేస్తున్నారు ఎర్రస్మగ్లర్లు. 
 
తాజాగా భాకరాపేట ఘాట్ రోడ్డులోని గద్దెగూడ బండల సమీపంలో పోలీసులు, టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహిస్తోంది. తెల్లవారుజామున ఎర్రకూలీలు తారసపడ్డారు. వెంటనే వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే రాళ్ళలు, గొడ్డలతో పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌పై దాడికి దిగే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. చివరకు కొంతమంది ఎర్రకూలీలు అడవుల్లోకి పారిపోయారు. ఇద్దరు మాత్రం పోలీసులకు దొరికారు. నిందితుల నుంచి 18 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments