Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేషాచలంలో మళ్ళీ అలజడి... ఏం జరిగిందో తెలుసా..?

శేషాచలం పేరు వింటనే భయపడి పోతున్న పరిస్థితి. 20 మంది ఎన్‌కౌంటర్ తర్వాత ఒక్కసారిగా శేషాచలం పేరు మారుమ్రోగింది. ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరు శేషాచలం కొండలు. శేషుడు (శ్రీనివాసుడు) కొలువై ఉన్న ప్రా

Webdunia
బుధవారం, 31 మే 2017 (14:10 IST)
శేషాచలం పేరు వింటనే భయపడి పోతున్న పరిస్థితి. 20 మంది ఎన్‌కౌంటర్ తర్వాత ఒక్కసారిగా శేషాచలం పేరు మారుమ్రోగింది. ప్రశాంత వాతావరణానికి పెట్టింది పేరు శేషాచలం కొండలు. శేషుడు (శ్రీనివాసుడు) కొలువై ఉన్న ప్రాంతం ఈ కొండలు. ఈ కొండల మధ్య నుంచే భక్తులు తిరుమలకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎర్రచందనం స్మగ్లర్లు మరింత రెచ్చిపోయి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేస్తున్నారు.   ప్రాణాలను పోగొట్టుకోవడానికి, ప్రాణాలు తీయడమో చేస్తున్నారు. కోడిని చంపిన ఈజీగా పోలీసులను చంపేస్తున్నారు ఎర్రస్మగ్లర్లు. 
 
తాజాగా భాకరాపేట ఘాట్ రోడ్డులోని గద్దెగూడ బండల సమీపంలో పోలీసులు, టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహిస్తోంది. తెల్లవారుజామున ఎర్రకూలీలు తారసపడ్డారు. వెంటనే వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే రాళ్ళలు, గొడ్డలతో పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌పై దాడికి దిగే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. చివరకు కొంతమంది ఎర్రకూలీలు అడవుల్లోకి పారిపోయారు. ఇద్దరు మాత్రం పోలీసులకు దొరికారు. నిందితుల నుంచి 18 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments