Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుక ఉచితంగా ఇవ్వాలి:సోమువీర్రాజు

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (12:27 IST)
ఇళ్లు నిర్మించుకునే మధ్యతరగతి ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని, జేపీ పవర్‌కు కట్టబెట్టిన ఇసుక వ్యాపార కాంట్రాక్టును తక్షణం రద్దుచేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు రాష్ట్ర
ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అమలుచేస్తున్న నాలుగో ఇసుక పాలనీని వ్యతిరేకిస్తూ, దానిని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ అన్ని కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల ముందు ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు పాల్గొని ప్రసంగించారు.

ఆయన మాట్లాడుతూ, తెదేపా ప్రభుత్వ హయాంలో బియ్యానికంటే ఇసుక ధర ఎక్కువ పలికిందని, దీంతో ప్రజలు నష్టపోయారన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఇసుక ఆన్‌లైన్‌లో దొరక్క బ్లాక్‌ లభిస్తుందని, బంగారం కంటే ధర పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు.

ఇళ్ల నిర్మాణం జరక్క 30 లక్షల మంది భవననిర్మాణకార్మికులు, పరోక్షంగా మరో 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన చెందారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా నిర్మాణ కార్మికుల వేదన వింటూ బాధపడాల్సి వస్తోందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం