Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇసుక జాతర జరుగుతుందా? ఫోటోలు వైరల్

సెల్వి
సోమవారం, 21 అక్టోబరు 2024 (16:39 IST)
Sand Jaathara
కొత్త ఇసుక విధానం ద్వారా సాధ్యమైనంత ఉత్తమమైన ఇసుక సేకరణ ప్రక్రియను అందించేందుకు ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అందుకే ఇసుక రవాణాకు ట్రాక్టర్లు, ఎద్దుల బండ్ల వాడకాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం ఇసుక విధానానికి కొత్త సవరణను అమలులోకి తెచ్చింది.
 
ఈ కొత్త మార్పుతో, నామమాత్రపు దరఖాస్తు రుసుము చెల్లించి ప్రజలు తమ సొంత ట్రాక్టర్లు, బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా రవాణా చేయవచ్చు. 
Sand Jaathara
 
ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా అనేక ఇసుక సోర్స్ పాయింట్ల నుండి ఫోటోలు వైరల్ కావడం ప్రారంభించడంతో ఏపీలో ఇసుక జాతర జరుగుతుందా అన్నట్లు వుంది పరిస్థితి. ఈ చిత్రాలలో, రీచ్‌ల నుండి ఇసుకను సేకరించడానికి పదుల లేదా వందల ట్రాక్టర్లు క్యూలో నిలబడటం చూడొచ్చు. కొత్త ఇసుక విధానాన్ని సామాన్య ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు.

Sand
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత.. పసుపు పండుగలో మెరిసింది.. (ఫోటోలు)

మట్కా నుంచి పద్మ గా సలోని ఫస్ట్ లుక్ రిలీజ్

కంప్లీట్ బెడ్ రెస్ట్‌లోకి వెళ్లనున్న మెగాస్టార్ చిరంజీవి

పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు అందుకున్న నటుడు శ్రవణ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ఖర్జూరం పాలుని పవర్ బూస్టర్ అని ఎందుకు అంటారు?

మహిళలకు సానుకూల దృక్పథం చాలా అవసరం.. ఏం చేయాలి?

జీరా వాటర్ ఎందుకు తాగాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments