Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాలనను చూసి ఓర్వలేకపోతున్న బాబు, సజ్జల విమర్శ

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (16:45 IST)
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా, అవినీతికి తావు లేకుండా ప్రజలంతా నా వాళ్లే అనే భావనతో సాగుతున్న సీఎం జగన్‌కు ప్రజాదారణ పెరుగుతుందని, జగన్ పాలనకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
 
చంద్రబాబు గారు వయస్సుతో మీ మెదడు ఎంత దెబ్బతిన్నదో అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు. మీది పచ్చి రాజకీయం కాదా అని విమర్శించారు. చెదురుమదురు ఘటనలను దళితులపై దాడులుగాను, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే హిందూ వ్యతిరేక చర్యలుగా ప్రచారం చేసి అందులో లబ్ధి పొందాలనుకోవడం సరికాదు.
 
ఏదో రకంగా పార్టీల మధ్య చిచ్చు పెట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి మీరు, మీ మీడియా వేసిన పన్నాగం కాదా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments