Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌కే గుదిబండ‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్!

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (13:49 IST)
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పై వైసీపీ వ‌ర్గాలు విరుచుకుప‌డుతున్నాయి. ఆయ‌న వ‌రుస ట్వీట్ల‌ను అధికార ప‌క్ష‌నేత‌లు తిట్ల‌తో ఎదుర్కొనే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. సినీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు చేస్తున్న స‌మాచార శాఖ మంత్రి పేర్ని నాని తాజాగా ప‌వ‌న్ పై ట్వీట్ చేయ‌గా, ఇపుడు రాష్ట్ర ప్ర‌భుత్వ గౌర‌వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌న వంతు అందుకుంటున్నారు.
 
సినీ పరిశ్రమకు మంచి చేయాలని చూస్తున్నామని, అలాంటి మాపై బురద చల్లాలని చూస్తే పవన్‌కే ఇబ్బందిగా మారుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సినీ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం తీరుపై పవన్‌ విమర్శలు చేసిన నేపథ్యంలో దీనిపై సజ్జల స్పందించారు. ‘పవన్‌ను సినీ పరిశ్రమ పెద్దలే గుదిబండగా భావిస్తున్నారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారు. ఈ విషయంలో సినీ పరిశ్రమ వారితో చర్చించేందుకు మేం సిద్ధంగానే ఉన్నాం’’అని సజ్జల చెప్పారు. సినీ పెద్ద‌ల‌తో తాము చ‌ర్చిస్తుంటే, మ‌ధ్య‌లో ప‌వన్ ట్వీట్ల ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. బద్వేలు ఉప ఎన్నికలో మంచి మెజారిటీతో గెలుస్తామని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments