Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా 40 యేళ్ల సంబరాలు కాదు.. 27 యేళ్ల సంబరాలు...

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (16:17 IST)
తెలుగుదేశం పార్టీ 40 యేళ్ళ ఆవిర్భావ వేడుకలు మంగళవారం జరుపుకుంటుంది. ఈ వేడుకలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సెటైర్లు వేశారు. టీడీపీ 40 యేళ్ల సంబరాలు కాదని 27 యేళ్ల సంబరాలు అంటూ వ్యాఖ్యానించారు. పైగా, దానికి వివరణ కూడా ఇచ్చారు. 
 
"నాడు టీడీపీ పుట్టుకను ఓ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాస్వామ్యపరంగా ప్రాధాన్యత ఉన్న ఘట్టంగా చెప్పుకోవచ్చన్నారు. అయితే, ప్రజాభిమానంతో అత్యధిక సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టిన ఎన్టీఆర్ గారిని 1995లో చంద్రబాబు గద్దె దింపారని గుర్తుచేశారు. చంద్రబాబు తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని గుర్తుచేశారు. 
 
ఎమ్మెల్యేలను మభ్యపెట్టి ఈనాడు అధినేత రామోజీరావు మద్దతుతో కుట్ర చేశారని ఆరోపించారు. టీడీపీ ప్రస్థానంపై ఎవరైనా పరిశోధించి చేయదలచుకుంటే ఇక్కడ నుంచే చూడాలని కోరారు. ఎన్టీఆర్, టీడీపీ అనే కోణంలో చూసేవారు 1995-2022 మధ్య ఏం జరిగిందనేది కూడా చూడాలని, ప్రధానంగా టీడీపీ చరిత్ర అంటే ఈ 27 యేళ్లలో జరిగిందే.. ఇదే మా పార్టీ ఉద్దేశం" అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments