4 నుంచి కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (09:33 IST)
తిరుపతిలోని కోదండరామాలయంలో ఆగస్టు 4 నుంచి 6వ తేదీవరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.

కొవిడ్‌ నేపథ్యంలో ఆలయంలో ఈ పవిత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 3వతేదీ సేనాపతి ఉత్సవం, మేథినీపూజ అంకురార్పణం నిర్వహిస్తారు.

ఆగస్టు 4న పవిత్రప్రతిష్ఠ, 5న పవిత్ర సమర్పణ, 6న పూర్ణాహుతి తదితర వైదిక కార్య క్రమాలు నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పాటు సీతా సమేత రామలక్ష్మణులకు ఉదయం 11 నుంచి 12.30 గంటల కాలంలో స్పపన తిరుమంజనం నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుక్‌ మై షోపై విరుచుకుపడిన నిర్మాత బన్నీ వాసు

NTR: ఎన్.టి.ఆర్. సామ్రాజ్యం సరిహద్దులు దాటింది..

Sidhu Jonnalagadda : తెలుసు కదా.. చేయడం చాలా బాధగా ఉంది, ఇకపై గుడ్ బై : సిద్ధు జొన్నలగడ్డ

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments