Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 నుంచి కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (09:33 IST)
తిరుపతిలోని కోదండరామాలయంలో ఆగస్టు 4 నుంచి 6వ తేదీవరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.

కొవిడ్‌ నేపథ్యంలో ఆలయంలో ఈ పవిత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 3వతేదీ సేనాపతి ఉత్సవం, మేథినీపూజ అంకురార్పణం నిర్వహిస్తారు.

ఆగస్టు 4న పవిత్రప్రతిష్ఠ, 5న పవిత్ర సమర్పణ, 6న పూర్ణాహుతి తదితర వైదిక కార్య క్రమాలు నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పాటు సీతా సమేత రామలక్ష్మణులకు ఉదయం 11 నుంచి 12.30 గంటల కాలంలో స్పపన తిరుమంజనం నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments