11, 12న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఈయూ దీక్షలు

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (03:21 IST)
ఈనెల 11, 12న రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పిలుపునిచ్చింది. ప్రభుత్వంలో విలీనం పేరుతో తొలగిస్తున్న సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.

డిమాండ్ల సాధనకు నిరాహార దీక్షలు చేయాలని ఆర్టీసీ ఈయూ(ఎంప్లాయిస్ యూనియన్) నిర్ణయించింది. ఈ నెల 11, 12న రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేయాలని పిలుపునిచ్చింది.

విలీనం పేరుతో తొలగిస్తున్న సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. సంస్థను నిర్వీర్యం చేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని పేర్కొంది.

పొరుగుసేవల డ్రైవర్లు, కండక్టర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరింది. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఆర్టీసీ ఎండీ నిర్ణయాలు ఉన్నాయని ఆరోపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments