Webdunia - Bharat's app for daily news and videos

Install App

11, 12న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఈయూ దీక్షలు

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (03:21 IST)
ఈనెల 11, 12న రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పిలుపునిచ్చింది. ప్రభుత్వంలో విలీనం పేరుతో తొలగిస్తున్న సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.

డిమాండ్ల సాధనకు నిరాహార దీక్షలు చేయాలని ఆర్టీసీ ఈయూ(ఎంప్లాయిస్ యూనియన్) నిర్ణయించింది. ఈ నెల 11, 12న రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేయాలని పిలుపునిచ్చింది.

విలీనం పేరుతో తొలగిస్తున్న సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. సంస్థను నిర్వీర్యం చేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని పేర్కొంది.

పొరుగుసేవల డ్రైవర్లు, కండక్టర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరింది. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఆర్టీసీ ఎండీ నిర్ణయాలు ఉన్నాయని ఆరోపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments