Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ విభజన పూర్తి.. మే 14 నుంచి వేర్వేరు పాలన

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (19:46 IST)
ఎన్నాళ్ల నుంచో పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ విభజనను అధికారులు పూర్తి చేశారు. రాష్ట్రాల విభజన పూర్తయి, వివిధ శాఖల కూడా విభజన పూర్తయ్యింది. అయితే ఏపిఎస్ ఆర్టీసీ మాత్రం విభజన ఇంతకాలం పూర్తి కాలేదు. దీని కోసం ఓ ప్రత్యేకమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటి ఇటీవల విభజనను పూర్తి చేశారు. ఎప్పటి నుంచి వేర్వేరు పాలన చేయాలో కూడా నిర్ణయించారు. 
 
ఇరు రాష్ట్రాలకు అధికారుల విభజనను ఆర్టీసీ యాజమాన్యం పూర్తిచేసింది. మే 14 నుంచి విడివిడిగా ఆర్టీసీ పరిపాలన కార్యకలాపాలు సాగనున్నాయి. ఆరోజు నుంచి టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ పరిపాలన విభాగాలు విడివిడిగా పనిచేయడం ప్రారంభిస్తాయి. పరిపాలన విభాగాలకు సంబంధించి ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments