Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నెలల్లోనే ₹73,812 కోట్లు అప్పు తెచ్చారు, ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో జగన్: యనమల

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:23 IST)
అప్పులు తప్ప.. అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్‌ అనాలోచిత పాలనలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. 
 
వైకాపా పాలనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ విమర్శలు చేశారు. ‘‘బకాయిలు చెల్లించలేక ఆరోగ్యశ్రీ నిలిచిపోవడం వాస్తవం కాదా? కరోనా సమయంలో విరాళాలన్నీ ఎటు పోయాయి? మూడు నెలల్లోనే రూ. 73,812కోట్లు అప్పు తెచ్చారు.
 
జీతాలు, పింఛన్లు, సంక్షేమం కోసం కూడా అప్పులేనా..? అభివృద్ధి లేదు డబ్బు మాత్రం మాయమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి అని యనమల డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments