Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నెలల్లోనే ₹73,812 కోట్లు అప్పు తెచ్చారు, ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో జగన్: యనమల

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:23 IST)
అప్పులు తప్ప.. అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్‌ అనాలోచిత పాలనలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. 
 
వైకాపా పాలనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ విమర్శలు చేశారు. ‘‘బకాయిలు చెల్లించలేక ఆరోగ్యశ్రీ నిలిచిపోవడం వాస్తవం కాదా? కరోనా సమయంలో విరాళాలన్నీ ఎటు పోయాయి? మూడు నెలల్లోనే రూ. 73,812కోట్లు అప్పు తెచ్చారు.
 
జీతాలు, పింఛన్లు, సంక్షేమం కోసం కూడా అప్పులేనా..? అభివృద్ధి లేదు డబ్బు మాత్రం మాయమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి అని యనమల డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments