Webdunia - Bharat's app for daily news and videos

Install App

కువైట్‌లో ఏపీ వాసుల మృతి.. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా

సెల్వి
శనివారం, 15 జూన్ 2024 (07:27 IST)
జూన్ 12న కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు కార్మికుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శుక్రవారం ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) కింద కుటుంబాలకు పరిహారం అందజేస్తారు.
 
సంబంధిత జిల్లాలకు చెందిన మంత్రులు కుటుంబాలకు సహాయ సొమ్ము చెక్కులను పంపిణీ చేస్తారు. అహ్మదీ గవర్నరేట్‌లోని మంగాఫ్‌లోని ఏడంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మృతి చెందగా, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మొల్లేటి సత్యనారాయణ, మీసాల ఈశ్వరుడు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన తామడ లోకనాధం సహా 33 మంది గాయపడ్డారు.
 
ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్నార్టీఎస్), ఎన్నారైలు, వలస వ్యవహారాలకు నోడల్ ఏజెన్సీగా, గల్ఫ్ విభాగం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఏపీ భవన్ జాయింట్ సెక్రటరీతో సమన్వయం చేసుకుంటూ, మృతుల కుటుంబ సభ్యులకు సహాయాన్ని అందిస్తోంది. భౌతికకాయాన్ని శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు తరలించేందుకు శనివారం విశాఖపట్నం చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments