Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపికి రూ. 1500 కోట్ల కేంద్ర నిధులు.. రాజధాని నిర్మాణానికే..

Webdunia
మంగళవారం, 31 మార్చి 2015 (12:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ప్రకటించింది. రూ.1500 కోట్ల నిధులను ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఇంత పెద్ద ఎత్తున రాజధాని కోసం నిధులను కేటాయించడం ఇదే మొదటి సారి.

ఇటీవలన చంద్రబాబు ప్రధాన మంత్రి మోడీని కలసి రాష్ట్ర పరిస్థితులను వివరించిన విషయం తెలిసిందే. తరువాత గవర్నర్ ఢిల్లీలోనే ఇంకా ఉన్నతస్థాయి నాయకులు శాఖలతో మంతనాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆర్థిక శాఖ నిధులను ప్రకటించడం విశేషం.
 
తాను సాయం చేస్తున్న నిధులలో వెయ్యికోట్లను రాజధాని అవసరాల కోసం అన్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా మరో రూ. 500 కోట్లు ప్రత్యేకించి రాజ్ భవన్, ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాసనసభ, హైకోర్టు నిర్మాణానికి కేటాయించింది. ఈ నిధులు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం2014ను అనుసరించి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 
 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments