Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

సెల్వి
శుక్రవారం, 17 మే 2024 (11:33 IST)
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.  పోలింగ్ ముగిసిన అనంతరం ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్ఆర్ఆర్ మీడియాతో మాట్లాడారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ+ కూటమి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబును మళ్లీ సీఎంగా చూడాలని ప్రజానీకం కోరుకుంటున్న నేపథ్యంలో ఏపీలో స్పష్టమైన ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు.
 
అయితే ఇదే ఎన్నికల్లో వైసీపీ 25 ఎమ్మెల్యే సీట్లకు మించదన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. గత ఐదేళ్లలో జగన్ చేసిన అధ్వాన్న పరిపాలన ఫలితం జగన్‌ను వెంటాడుతుందని మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు.
 
 
 
టీడీపీ+ కూటమి అధికారంలోకి వస్తే ఆర్‌ఆర్‌ఆర్‌ని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments