Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సేవలకు రోబో..ఎక్కడ?

Webdunia
బుధవారం, 13 మే 2020 (07:36 IST)
ఆధునిక యుగంలో అన్నింటికీ సాంకేతికతే. ఇప్పుడు కరోనా బాధితులకు సేవలందించేందుకు రోబోలను ప్రవేశపెడుతున్నారు.

తాజాగా అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోబో సేవలు ప్రారంభమయ్యాయి. చైతన్యం వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో తయారు చేసిన 'ఆర్‌బాట్‌-20' రోబో మిషన్‌ను ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్‌ చాంబర్‌లో అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా బాధితులకు మందులు, భోజనం, వాటర్‌ బాటిల్స్‌ తదితర సామాగ్రిని అందించనుందన్నారు. కుటుంబ సభ్యులకు వీడియో కాల్స్‌ చేసుకునే సదుపాయం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామస్వామి నాయక్‌, చైతన్యం వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments