Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి మృతి

చిత్తూరు జిల్లా రహదారులు రక్తమోడాయి. గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విగత జీవులుగా మారారు. అది కూడా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తుండగా ప్రమాదం జరిగింది.

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (14:58 IST)
చిత్తూరు జిల్లా రహదారులు రక్తమోడాయి. గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విగత జీవులుగా మారారు. అది కూడా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తుండగా ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఐదుమంది స్నేహితులు తిరుమల శ్రీవారి దర్శనార్థం బుధవారం రాత్రి కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారును రేణిగుంట సమీపంలోని వెదళ్ళచెరువు వద్ద లారీ ఢీకొంది. 
 
ఈ ప్రమాదంలో ప్రేమ్ సుందర్, కిషన్‌ రెడ్డి, హనుమంత రెడ్డిలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషయమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ లారీని అతి వేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments