Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్కరాల చివరి రోజు విజయవాడలో విషాదం... నలుగురు మృతి

విజయవాడ : పుష్కరాల చివరి రోజు విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి విశాఖ వెళుతుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో న‌లుగురు మృతి చెందారు. మరో ఇద్ద‌రి పరిస్థితి విషమంగా ఉంది. పుష్కర

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2016 (15:18 IST)
విజయవాడ : పుష్కరాల చివరి రోజు విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి విశాఖ వెళుతుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో న‌లుగురు మృతి చెందారు. మరో ఇద్ద‌రి పరిస్థితి విషమంగా ఉంది. పుష్కర స్నానం చేసి విశాఖకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు నెంబర్‌ ఏపీ 30పీ 4789గా పోలీసులు గుర్తించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments