Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో ఘోరం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు...

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (08:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపలో ఘోరం జరిగింది. కారు ఒకటి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం కర్నాటక రాష్ట్రంలోని సిద్ధనూరు నుంచి తిరుమలకు వెళుతుండగా జరిగింది. 
 
కడప జిల్లాలోని ఒంటిమిట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, చెరువులో నుంచి కారును బయటకు తీయించారు. మృతులను చంద్రగుప్త, ఖేదర్‌నాథ్‌లుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments