Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను గదిలోకి లాక్కెళ్లి... దుస్తులు లేకుండా ఆర్ఎంపీ వైద్యుడు...

ఆర్ఎంపీ వైద్యుడొకడు ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వి

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (09:00 IST)
ఆర్ఎంపీ వైద్యుడొకడు ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..

 
ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన షేక్‌ మొహిద్దీన్‌ అనే వ్యక్తి కృష్ణాజిల్లా ఉయ్యూరు తోట్లవల్లూరు రోడ్డులో ఆర్‌ఎంపీ వైద్యునిగా సేవలందిస్తున్నాడు. సోమవారం ఉదయం ఎనిమిదో తరగతి చదివే విద్యార్థి అతని క్లినిక్ మీదుగా నడిచి స్కూల్‌కు వెళుతుంది. దీన్ని గమనించిన మొహిద్దీన్... ఆ బాలికను చేయిపట్టుకుని బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లాడు. ఈ విషయాన్ని ఇరుగుపొరుగువారు గమనించారు. 
 
ఆ తర్వాత ఆ బాలిక ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి, క్లినిక్‌లోని వైద్యుడి గదిలోకి వెళ్లి చూసి అవాక్కయ్యారు. ఆ గదిలో ఆ వైద్యుడు దుస్తులు లేకుండా నగ్నంగా బాలిక ముందు నిలబడివున్నాడు. దీనిపై స్థానికులు అతన్ని నిలదీయటంతో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. 
 
దీంతో ఆగ్రహించిన స్థానికలు అతనికి దేహశుద్ది చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని ఉయ్యూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments