Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు ఇద్దరు పిల్లలు.. నిజంగా నేను ఆంటీనే : మంత్రి రోజా

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (09:41 IST)
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్రలో తనను పదేపదే ఆంటీ, డైమండ్ పాప, జబర్దస్త్ ఆంటీ అంటూ పిలవడంపై ఏపీ మంత్రి ఆర్కే.రోజా స్పందించారు. నారా లోకేశ్‌ను అంకుల్ అంటూ కౌంటర్ ఇచ్చారు. 
 
ఇంకా ఆమె మాట్లాడుతూ... నిజమే, నేను జబర్దస్త్ ఆంటీనే. దానికి అంతకా నవ్వుతూ జబర్దస్త్ అంటీ అని పిలవాలా అంత వ్యంగ్యం ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది? నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా వయసుకు నేను అంటీనే. అందులో ఆశ్చర్యం ఏముంది. అని రోజా ప్రశ్నించారు. లోకేశ్ వేసే జోకులకు జనాలు నవ్వడం లేదని, దాంతో తన జోకులకు తానే నవ్వుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. 
 
జగన్మోహన్ రెడ్డిని చూసి తాను కూడా సీఎం అవ్వాలని లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని, ఇది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉందని రోజా విమర్శించారు. లోకేశ్‌ను ఒక పొలిటికల్ జోకర్‌గా ఆమె అభివర్ణించారు. పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని రోజా అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments