Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ - బాబులు తెలుగును ఉద్ధరిస్తారా? రోజా ప్రశ్న

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర సర్కారు వచ్చే యేడాది నుంచి ఇంగ్లీషు మీడియం చదువులను ప్రారంభించనుంది. ఈ విధానాన్ని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతో పాటు.. జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, బీజేపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వీటిపై ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా స్పందించారు. తెదేపా నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా వుందని మండిపడ్డారు.
 
ఎందుకంటే, టీడీపీ నాయకుల పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియంలో చదువుకోవచ్చు, విదేశాలకు వెళ్లి చదువుకోవచ్చుగానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేదలు మాత్రం తెలుగు మీడియంలోనే మగ్గిపోవాలన్న ఆలోచనలోవారు ఉన్నట్టు అర్థమవుతోందని దుయ్యబట్టారు. 
 
ఇంగ్లీషు మీడియంలో తమ పిల్లలను చదివించే పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లు 'తెలుగు'ను ఉద్ధరిస్తారా? అంటూ సెటైర్ విసిరారు. పేదపిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటే 'తెలుగు చచ్చిపోతుందనడం ఏంటో తనకు అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పోటీ ప్రపంచమంతా ఇంగ్లీషు చుట్టూనే తిరుగుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments