Webdunia - Bharat's app for daily news and videos

Install App

పళనిస్వామి ఎమ్మెల్యేలకు మూడింది.. అవినీతి చిట్టా విప్పుతామన్న.. ఓపీఎస్ అండ్ కో..!

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళనాట అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేసి.. ఎమ్మెల్యేలకు కాసు ఎరచూపి.. ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కిస్తున్న శశికళ వర్గంలోని అవినీతి మంత్రుల బండారం బయటపె

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (15:34 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళనాట అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేసి.. ఎమ్మెల్యేలకు కాసు ఎరచూపి.. ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కిస్తున్న శశికళ వర్గంలోని అవినీతి మంత్రుల బండారం బయటపెడుతామని ఓపీఎస్ వర్గం హెచ్చరిస్తోంది.

శశికి సపోర్ట్ చేసి.. సీఎం పళనిస్వామికి మద్దతిచ్చిన మంత్రులందరూ అవినీతిలో కూరుకుపోయిన వారేనని మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గాలు ఆరోపించారు. త్వరలోనే శశిని వెనకేసుకొచ్చిన పది మంది అవినీతి మంత్రుల జాతకాలను విడుదల చేస్తామని బాంబు పేల్చారు. ఇంకా వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెడుతామన్నారు. 
 
ఆర్‌కే నగర్ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పన్నీర్ సెల్వం వర్గంలోని మధుసూదనన్‌కు మద్దతుగా ఓపీఎస్ వర్గంలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓపీఎస్ వర్గం నేతలు మాట్లాడుతూ.. ఎడప్పాడి పళని స్వామి సర్కారులోని పది మంది అవినీతి మంత్రుల బండారాన్ని బయటపెడతామన్నారు. మంత్రుల అవినీతి గురించి సరైన ఆధారాలతో బయటికి వస్తామని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments