Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా.. తిరుమలలో ఇద్దరు మహిళలు అర్చకుడిని రేప్ చేయబోయారు..?

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (20:12 IST)
సాధారణంగా పురుషులు స్త్రీలను అత్యాచారం చేసింది వినుంటాం. కానీ తిరుమలలో అంతా రివర్స్. ఇద్దరు మహిళలు ఒక అర్చకుడిని రేప్ చేయబోయారు. అంతేకాదు రివర్స్‌లో అర్చకుడే తమపై అత్యాచారం చేయడానికి బలవంతపెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజాన్ని తెలుసుకుని పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
 
శ్రీవారి ఆలయంలో సంభావన అర్చకులుగా పనిచేస్తున్న మణికంఠాచార్యులు, మారుతి ప్రసాదాచార్యుల మధ్య గత కొన్నినెలలుగా విభేదాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడదు. మణికంఠాచార్యులని ఉద్యోగం నుంచి ఎలాగైనా తీయించాలనుకున్నాడు మారుతి. కడపకు చెందిన కళ్యాణి, సరోజాలపై రెండు లక్షల బేరం కుదిరించుకుని మణికంఠాచార్యులను బలవంతం చేయండి అంటూ సలహా ఇచ్చాడు. విధులు ముగించుకుని తన గదికి వెళ్ళిన మణికంఠాచార్యులపైన ఇద్దరు మహిళలు బలవంతం పెట్టారు. 
 
మణికంఠ గట్టిగా కేకలు వేయగా స్థానిక అర్చకులు వచ్చి మహిళలను పట్టుకున్నారు. అయితే మహిళలు మాత్రం మణికంఠే తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలను పోలీస్టేషన్‌లో ఉంచి విచారించగా అసలు విషయం బయటపడింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments