Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా.. తిరుమలలో ఇద్దరు మహిళలు అర్చకుడిని రేప్ చేయబోయారు..?

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (20:12 IST)
సాధారణంగా పురుషులు స్త్రీలను అత్యాచారం చేసింది వినుంటాం. కానీ తిరుమలలో అంతా రివర్స్. ఇద్దరు మహిళలు ఒక అర్చకుడిని రేప్ చేయబోయారు. అంతేకాదు రివర్స్‌లో అర్చకుడే తమపై అత్యాచారం చేయడానికి బలవంతపెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజాన్ని తెలుసుకుని పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
 
శ్రీవారి ఆలయంలో సంభావన అర్చకులుగా పనిచేస్తున్న మణికంఠాచార్యులు, మారుతి ప్రసాదాచార్యుల మధ్య గత కొన్నినెలలుగా విభేదాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడదు. మణికంఠాచార్యులని ఉద్యోగం నుంచి ఎలాగైనా తీయించాలనుకున్నాడు మారుతి. కడపకు చెందిన కళ్యాణి, సరోజాలపై రెండు లక్షల బేరం కుదిరించుకుని మణికంఠాచార్యులను బలవంతం చేయండి అంటూ సలహా ఇచ్చాడు. విధులు ముగించుకుని తన గదికి వెళ్ళిన మణికంఠాచార్యులపైన ఇద్దరు మహిళలు బలవంతం పెట్టారు. 
 
మణికంఠ గట్టిగా కేకలు వేయగా స్థానిక అర్చకులు వచ్చి మహిళలను పట్టుకున్నారు. అయితే మహిళలు మాత్రం మణికంఠే తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలను పోలీస్టేషన్‌లో ఉంచి విచారించగా అసలు విషయం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments