Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను మైక్ పట్టుకుంటేనే వణుకు.. నమస్తే తెలంగాణ ఓ చెల్లని కాగితం!

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (19:16 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మానస పుత్రిక నమస్తే తెలంగాణ పేపర్ ఓ చెల్లని కాగితం అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి గురువారం ధ్వజమెత్తారు. 
 
తాను మైక్ పట్టుకుంటే అధికార తెరాస నేతలు వణుకుతున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నమస్తే తెలంగాణలో అవాస్తవాలే ఎక్కువని ఆరోపించారు. సచివాలయాన్ని తరలించేందుకు సర్కారు యత్నిస్తే తాము అడ్డుకుంటామన్నారు.
 
మంత్రి ఈటెలకు తెలియకుండానే చెక్ పోస్టులు ఎత్తేశారని, అందుకు బాధ్యతగా ఈటెల రాజీనామా చేయాలని అన్నారు. అవినీతి భాగోతం బయటపెడతారనే జర్నలిస్టులపై కఠిన ఆంక్షలు విధించారని రేవంత్ మండిపడ్డారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments