Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియా పోస్టులపై అంతెత్తున లేచిన రేణుకా చౌదరి

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (09:01 IST)
తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రేణుకాచౌదరి ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఈ వివాదాస్పద పోస్టులను పెడుతున్నది కాంగ్రెస్, టీడీపీ నేతలేనని ఆరోపణలు గుప్పించారు. పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఖమ్మం ఎన్నికల రిటర్నింగ్ అధికారితోపాటూ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు ఎవరు పెట్టినా సైబర్ పోలీసులు ఇట్టే కనిపెట్టగలరని.. రేణుకా చౌదరి చెప్పారు. ఎవరు ఏ పోస్టు పెట్టినా... ఏదో ఒక ఇంటర్నెట్ కనెక్షన్ వాడక తప్పనిసరి. ప్రతీ ఇంటర్నెట్ కనెక్షన్‌కీ ఓ కోడ్ ఉంటుంది. అదే ఇంటర్నెట్ ప్రోటోకాల్. దీన్నే మనం ఐపీ అడ్రెస్ అంటున్నాం. ఐపీ అడ్రెస్ ఆధారంగా ఆ పోస్టులు మొబైల్ ఇంటర్నెట్ ద్వారా వచ్చాయా లేక, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ కేఫ్ నుంచీ పోస్ట్ చేశారా అన్నది తెలిసిపోతుంది. తద్వారా వాళ్లను పట్టుకొని జైలుకు పంపడం తేలికేనని రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments