Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకానికి ఆంధ్రా ఆస్తులు : రేణిగుంట ఎయిర్‌పోర్టు కూడా ప్రైవేటీకరణ

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (10:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆస్తులను కేంద్రం అమ్మకానికి పెట్టింది. ఇప్పటికే దేశంలోని అతిపురాతన రైల్వేస్టేషన్‌లలో ఒకటిగా ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్‌ను ప్రైవేటీకరించనున్నట్టు ప్రకటించింది. ఇపుడు రేణిగుంట విమానాశ్రయాన్ని అమ్మకానికి పెట్టింది. 
 
విమానాల స‌ర్వీసుల సంఖ్య త‌గ్గిపోవ‌డంతో ప్రైవేటీక‌రించాల‌నే నిర్ణ‌యం కేంద్రం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం త‌ర్వాే ఎక్కువ మంది ప్ర‌యాణీకులు రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుండే ప్ర‌యాణాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 
కేంద్రం మొత్తం దేశ వ్యాప్తంగా 13 విమానాశ్ర‌యాల‌ను ప్రైవేటిక‌రిస్తుండ‌గా వాటిలో తిరుప‌తి విమానాశ్ర‌యం కూడా ఉంద‌ని కేంద్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు ఇప్ప‌టికే కేంద్రం స్టీల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటు అప్ప‌గిస్తామని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దాంతో కేంద్రానికి వ్య‌తిరేకంగా ఏపీలో నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు రేణిగుంట విమానాశ్ర‌యం కూడా ప్ర‌వేటీక‌ర‌ణ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో నిర‌స‌న‌లు మ‌రింత ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments