Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకానికి ఆంధ్రా ఆస్తులు : రేణిగుంట ఎయిర్‌పోర్టు కూడా ప్రైవేటీకరణ

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (10:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆస్తులను కేంద్రం అమ్మకానికి పెట్టింది. ఇప్పటికే దేశంలోని అతిపురాతన రైల్వేస్టేషన్‌లలో ఒకటిగా ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్‌ను ప్రైవేటీకరించనున్నట్టు ప్రకటించింది. ఇపుడు రేణిగుంట విమానాశ్రయాన్ని అమ్మకానికి పెట్టింది. 
 
విమానాల స‌ర్వీసుల సంఖ్య త‌గ్గిపోవ‌డంతో ప్రైవేటీక‌రించాల‌నే నిర్ణ‌యం కేంద్రం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం త‌ర్వాే ఎక్కువ మంది ప్ర‌యాణీకులు రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుండే ప్ర‌యాణాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 
కేంద్రం మొత్తం దేశ వ్యాప్తంగా 13 విమానాశ్ర‌యాల‌ను ప్రైవేటిక‌రిస్తుండ‌గా వాటిలో తిరుప‌తి విమానాశ్ర‌యం కూడా ఉంద‌ని కేంద్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు ఇప్ప‌టికే కేంద్రం స్టీల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటు అప్ప‌గిస్తామని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దాంతో కేంద్రానికి వ్య‌తిరేకంగా ఏపీలో నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు రేణిగుంట విమానాశ్ర‌యం కూడా ప్ర‌వేటీక‌ర‌ణ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో నిర‌స‌న‌లు మ‌రింత ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments