Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫినాయిల్ తాగి ఒకరు.. టూబ్ లైటు తిని మరోకరు.. స్మగ్లర్ల ఆత్మహత్యాయత్నం

Webdunia
ఆదివారం, 21 డిశెంబరు 2014 (09:36 IST)
చేసింది స్మగ్లింగు.. పోలీసులకు ప్రత్యక్షంగా పట్టుబడ్డారు. ఎన్ కౌంటర్ అవుతామేమోనని  ఫినాయిల్ తాగి ఒకరు, గాజుపెంకులు తిని మరొకరు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఆసుపత్రి పాలయ్యారు. కడపజిల్లాలో చోటుకు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లాలోని ముదిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో ఆరుగురు స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. 
 
అనంతరం వారిని మైదుకూరు మండలం వనిపెంటలోని కార్యాలయానికి తరలించారు. దాంతో కార్యాలయంలోని పినాయిల్ తాగి ఒకరు, ట్యూబ్ లైట్ ముక్కలు మింగి మరోకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ విషయాన్ని గమనించిన అటవీ శాఖ అధికారులు వారు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్మగ్లర్లు తమిళనాడు ప్రాంతానికి చెందిన వారని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. 
 
అలాగే ప్రకాశం జిల్లాలో ఎర్రచందనం నిల్వ ఉంచిన డంప్ను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 5 లక్షలు ఉంటుందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.  ఈ మధ్యకాలంలో పోలీసులు ఎన్ కౌంటర్లు మొదలు పెట్టడంతో ఆత్మహత్యాయత్నాలతో స్మగ్లర్లు కౌంటర్లు మొదలు పెట్టారు 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments