Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రూ.400 కోట్లు

భారత రిజర్వు బ్యాంకు పంపిన రూ.400 కోట్ల నోట్ల కట్టలు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. పాత పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆర్

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (13:07 IST)
భారత రిజర్వు బ్యాంకు పంపిన రూ.400 కోట్ల నోట్ల కట్టలు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. పాత పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆర్‌బిఐ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 5 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఎపీకి 2,500 కోట్లు మిగిలినది తెలంగాణకు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాస్త జీతాలు పడినా బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడంతో ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది.
 
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బ్యాక్సుల్లో వచ్చిన డబ్బును భారీ భద్రత మధ్య తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. 19 బ్యాక్సులలో 400 కోట్ల రూపాయలను ఏపీలోని చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలలోని బ్యాంకులకు తరలించారు. 
 
ఆర్‌బిఐ పంపిన నగదులో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే అవకాశం ఇక ఉండదని, ఆర్ బిఐ పంపిన నోట్లలో కొత్త 500రూపాయల నోట్లు కూడా ఉన్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments