Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకు ప్రత్యేక రాయలసీమ కావాలంటూ డిమాండ్, ఎవరు?

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (19:37 IST)
హైదరాబాద్‌లో మాజీ మంత్రి మైసూరా రెడ్డి ఇంట్లో గ్రేటర్ రాయలసీమ నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎంపీ గంగుల ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే శివరామ కృష్ణారావు, ఏపీ మాజీ డిజిపి దినేష్ రెడ్డిలు హాజరయ్యారు. 
శాసన మండలిలో బిల్లు పాస్ కాకపోతే గ్రేటర్ రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయండి లేదా రాయలసీమ రాష్ట్రం ఇవ్వండి.
 
గ్రేటర్ ( నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి) మా రాయలసీమ మాకు రాష్ట్రంగా ఇవ్వండి అనే ప్రధాన డిమాండ్‌గా సమావేశంలో సభ్యులు అభిప్రాయాలు వెళ్ళబుచ్చారు. శ్రీబాగ్ ఒప్పందంలో స్పష్టంగా రాయలసీమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని ఉంది. 
 
మరి హైకోర్టు ఇచ్చి సరిపెట్టుకుంటే ఎలా? ఎన్నో దశాబ్దాలుగా రాయలసీమ వెనుకబాటుతనానికి గురి అవుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో చూసి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం అన్నారు రాయలసీమ నేతలు.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments