Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకు ప్రత్యేక రాయలసీమ కావాలంటూ డిమాండ్, ఎవరు?

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (19:37 IST)
హైదరాబాద్‌లో మాజీ మంత్రి మైసూరా రెడ్డి ఇంట్లో గ్రేటర్ రాయలసీమ నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎంపీ గంగుల ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే శివరామ కృష్ణారావు, ఏపీ మాజీ డిజిపి దినేష్ రెడ్డిలు హాజరయ్యారు. 
శాసన మండలిలో బిల్లు పాస్ కాకపోతే గ్రేటర్ రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయండి లేదా రాయలసీమ రాష్ట్రం ఇవ్వండి.
 
గ్రేటర్ ( నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి) మా రాయలసీమ మాకు రాష్ట్రంగా ఇవ్వండి అనే ప్రధాన డిమాండ్‌గా సమావేశంలో సభ్యులు అభిప్రాయాలు వెళ్ళబుచ్చారు. శ్రీబాగ్ ఒప్పందంలో స్పష్టంగా రాయలసీమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని ఉంది. 
 
మరి హైకోర్టు ఇచ్చి సరిపెట్టుకుంటే ఎలా? ఎన్నో దశాబ్దాలుగా రాయలసీమ వెనుకబాటుతనానికి గురి అవుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో చూసి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం అన్నారు రాయలసీమ నేతలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments