Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ అతి విశ్వాసమే కొంపముంచింది: మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (13:16 IST)
వైకాపా అధినేత జగన్ మేనమామ,  ఆ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తామన్న జగన్ అతి విశ్వాసమే పార్టీ కొంప ముంచిందని చెప్పారు.
 
ఎన్నికల సమయంలో పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని... అందుకే, ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిందని వెల్లడించారు. 
 
ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయామని... 4 వేల ఓట్ల తేడాతో 25 నియోజకవర్గాల్లో ఓటమి చెందామని వ్యాఖ్యానించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments