Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిశువుపై అత్యాచారం... ఆ పాప ఏంచేసిందంటూ రేష్మీ ట్వీట్

Webdunia
ఆదివారం, 23 జూన్ 2019 (13:42 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో తొమ్మిది నెలల శిశువుపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై బుల్లితెర యాంకర్, సినీ నటి రష్మీ తీవ్రంగా స్పందించింది. తొమ్మిది నెలల చిన్నారి ఏం చేసిందంటూ ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రశ్నించారు. 
 
ఇటీవల హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం జరిగింది. దీనిపై స్థానిక ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన కామాంధుడుని బహిరంగంగా ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
 
దీనిపై రష్మీ గౌతమ్ స్పందించారు. ఇప్పుడు అత్యాచారానికి గురైన 9 నెల‌ల పాప ఏం బ‌ట్ట‌లు వేసుకుంది? తన అందాలను చూపించిందా? కాళ్లు చూపించిందా? ఏదైనా వివాదంపై తన అభిప్రాయం చెప్పిందా? ఆమె ఏం చేసింది? అంటూ ప్రశ్నించింది. రష్మీ గౌతమ్ అడిగిన ప్రశ్నలపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ, ఆమెకు మద్దతుగా నిలబడి, ఆ కామాంధుడిని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments