Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన దూడ

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (05:57 IST)
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని గుమ్మిలేరుకు రెడ్డి సత్తిబాబు కమతంలో పుంగనూరు ఆవుకు అరుదైన దూడ జన్మించింది. ఈ దూడ కేవలం 15 అంగుళాలతో జన్మించింది.

ఇప్పటికే గుమ్మిలేరులో వివిధ రైతుల వద్ద ఎన్నో రకాల జాతులకు చెందిన పశు సంతతి ఉంది. ఇక్కడ పశు సంతతి రాష్ట్రానికే కాకుండా దేశానికే తలమానికంగా నిలిచాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇప్పటికే ఎంతో మంది రైతులు ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు పొందారు. బుధవారం పుట్టిన ఈ దూడ ఎత్తు 15 అంగుళాలు మాత్రమే వుండటం విశేషం.

ఇలాంటి పశు సంతతి అత్యంత అరుదుగా లభిస్తుంది. దీంతో గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాలకు చెందిన రైతులు చూసేందుకు ఎగబడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments