Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త స్నేహితులమని కుమారుడి అడ్డం పెట్టుకుని అత్యాచారం చేశారు..

హైదరాబాదులో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గృహిణిపై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. హైదరాబాదులో నివసిస్తున్న మహిళ భర్త బిడ్డతో కలిసి పుట్టింటికి బయల్దేరింది. మార్గమ

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (12:46 IST)
హైదరాబాదులో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గృహిణిపై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. హైదరాబాదులో నివసిస్తున్న మహిళ భర్త బిడ్డతో కలిసి పుట్టింటికి బయల్దేరింది. మార్గమధ్యంలో భర్తకు ఫోన్ రావడంతో ఆమెను బస్టాప్ వద్ద బస్సు ఎక్కించి వెళ్లిపోయాడు. పుట్టింటికెళ్లిన ఆమెకు రాత్రి 9 గంటల సమయంలో మళ్లీ భర్త ఫోన్‌ చేసి త్వరగా ఇంటికి రావాలన్నాడు. దీంతో భర్త దగ్గరకు వెళ్లటానికి ఆమె మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద కుమారుడితో కలిసి నిలబడింది.
 
ఆ సమయంలో బైకుపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తాము ఆ వివాహిత భర్త స్నేహితులమని నమ్మించి బైక్‌ ఎక్కించుకున్నారు. ఆమె కూడా బైక్ ఎక్కింది. ఆ ఇద్దరూ డిపోచంపల్లి గ్రామ పరిధిలోగల కంబాలకుంట చెరువు కట్ట మీదకు తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి మందు తాగి ఆమె పర్సులో ఉన్న ఐదువేల రూపాయలు, సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. నీ కుమారుడు కావాలంటే మా కోరిక తీర్చాలని బెదిరించారు. ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు. మంగళవారం రాత్రి ఇంటికి చేరుకున్న ఆమె భర్త సహకారంతో దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments