Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతి ప్రేమించలేదని పక్కగదిలోకి ఈడ్చుకెళ్లి అత్యాచారయత్నం..

యువతి ప్రేమించలేదని ఓ యువకుడు ఓ యువతిని ఈడ్చుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి మనస్తాపంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... పీటీఎం మండలం బూర్లపల్ల

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (10:18 IST)
యువతి ప్రేమించలేదని ఓ యువకుడు ఓ యువతిని ఈడ్చుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి మనస్తాపంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... పీటీఎం మండలం బూర్లపల్లె పంచాయతీకి చెందిన ఓ విద్యార్థిని 9వ తరగతి చదువుతోంది. 
 
బాలికను హరీష్‌ అనే యువకుడు రెండునెలలుగా వెంటపడుతూ ప్రేమవేధింపులకు గురిచేస్తున్నాడు. పలుమార్లు తల్లిదండ్రులు యువకుడిని మందలించినా మార్పులేదు. బాలిక తమ మిద్దెపై దుస్తులు ఆరవేస్తుండగా, గమనించిన హరీష్‌ మిద్దెక్కి బాలికను పక్కగదిలోకి ఈడ్చుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
అయితే, ఆ బాలిక కామాంధుడిని తప్పించుకునేందుకు బిగ్గరా అరిచింది. దీంతో హరీష్‌ మిద్దెదూకి అక్కడి పరారయ్యాడు. దీంతో మనస్థాపం చెందిన బాలిక అదేరోజు రాత్రి పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments