Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు వచ్చేయండి... నే చూసుకుంటా: రమణదీక్షితులతో జగన్

Webdunia
మంగళవారం, 28 మే 2019 (22:19 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా చేసిన రమణ దీక్షితుల వివాదం అందరికీ తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే... ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం తిరుమలేశుడిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని నేరుగా తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహానికి వెళ్లారు.
 
అక్కడ ఆయనను పలువురు ప్రముఖులు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. వారిలో మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా వున్నారు. దీక్షితులతో మాట్లాడిన జగన్... రేపు ఆలయంలో కలుద్దామని చెప్పారు. దీనితో తనని ఆలయంలోకి అనుమతించడం లేదని చెప్పారాయన. అది విన్న జగన్ మోహన్ రెడ్డి అదంతా తాను చూసుకుంటాను అని భరోసా ఇచ్చి పంపారు. దీన్నిబట్టి రమణదీక్షితులకి లైన్ క్లియర్ అయినట్లేనని అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments