Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి - పవన్ కళ్యాణ్‌

తిరుమలలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్‌. గత నాలుగు రోజులుగా టిటిడి వ్యవహారంపై ప్రసార మాధ్యమాల్లో గంటల తరబడి చర్చ నడుస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్వామివారి ఆభరణాలు కనిపించడం లేదన

Webdunia
మంగళవారం, 22 మే 2018 (13:35 IST)
తిరుమలలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్‌. గత నాలుగు రోజులుగా టిటిడి వ్యవహారంపై ప్రసార మాధ్యమాల్లో గంటల తరబడి చర్చ నడుస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్వామివారి ఆభరణాలు కనిపించడం లేదని, కోట్ల రూపాయల వజ్రాలు కనిపించకుండా పోయాయని రమణదీక్షితులు చెబుతున్నా ఎందుకు ఇంతవరకు ఆ వ్యవహారంపై విచారణ జరిపించలేదని ప్రశ్నించారు.
 
రమణ దీక్షితులు చేసిన ఆరోపణలన్నింటిపై వెంటనే విచారణ జరిపించాలని, శ్రీవారి నగలు, ఆభరణాలు ఎన్ని ఉన్నాయో వాటినన్నింటిని భక్తులకు చూపించాలని, స్వామివారి ప్రతిష్ట దిగజారకుండా, ఆలయ పవిత్రత దెబ్బతినకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తిరుమల వ్యవహారంపై మొదటిసారి పవన్ కళ్యాణ్‌ స్పందించడం చర్చకు దారితీస్తోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments