Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి - పవన్ కళ్యాణ్‌

తిరుమలలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్‌. గత నాలుగు రోజులుగా టిటిడి వ్యవహారంపై ప్రసార మాధ్యమాల్లో గంటల తరబడి చర్చ నడుస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్వామివారి ఆభరణాలు కనిపించడం లేదన

Ramanadeekshitulu
Webdunia
మంగళవారం, 22 మే 2018 (13:35 IST)
తిరుమలలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్‌. గత నాలుగు రోజులుగా టిటిడి వ్యవహారంపై ప్రసార మాధ్యమాల్లో గంటల తరబడి చర్చ నడుస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్వామివారి ఆభరణాలు కనిపించడం లేదని, కోట్ల రూపాయల వజ్రాలు కనిపించకుండా పోయాయని రమణదీక్షితులు చెబుతున్నా ఎందుకు ఇంతవరకు ఆ వ్యవహారంపై విచారణ జరిపించలేదని ప్రశ్నించారు.
 
రమణ దీక్షితులు చేసిన ఆరోపణలన్నింటిపై వెంటనే విచారణ జరిపించాలని, శ్రీవారి నగలు, ఆభరణాలు ఎన్ని ఉన్నాయో వాటినన్నింటిని భక్తులకు చూపించాలని, స్వామివారి ప్రతిష్ట దిగజారకుండా, ఆలయ పవిత్రత దెబ్బతినకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తిరుమల వ్యవహారంపై మొదటిసారి పవన్ కళ్యాణ్‌ స్పందించడం చర్చకు దారితీస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments