Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుడు పోసుకోకముందే రజినీ పార్టీ విలీనం?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం దక్షిణాదిలోనేకాకుండా దేశవ్యాప్తంగా ఓ సంచలనంగా మారింది. పైగా, ఆయన రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు రాష్ట్రంలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని ప్రతి ఒక్కరూ భావిం

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (17:29 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం దక్షిణాదిలోనేకాకుండా దేశవ్యాప్తంగా ఓ సంచలనంగా మారింది. పైగా, ఆయన రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు రాష్ట్రంలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని ప్రతి ఒక్కరూ భావించారు. అలాంటి పరిస్థితుల్లో రజినీ మక్కల్ మండ్రం పేరుతో ఆయన ఓ పార్టీని స్థాపించారు. ఇందులో చేరేందుకు ఆయన అభిమానులు క్యూ కట్టారు.
 
ఇంతలోనే ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. పూర్తిస్థాయిలో పురుడు పోసుకోకముందే బీజేపీలో తన పార్టీని విలీనం చేయడానికి రజినీ రెడీ అవుతున్నారంటూ ఓ వార్తా కథనం జాతీయ మీడియాలో జోరుగా ప్రసారమవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో రజినీ మంతనాలు జరిపినట్టు ఆ వార్తాకథనం సారాంశం. 
 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో రజినీ మంతనాలు జరిపినట్టు ఆ వార్తాకథనం సారాంశం. ఢిల్లీ వేదికగా ఇప్పటికే ఏడు సార్లు ఇద్దరూ కలిసి చర్చించినట్టు చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే దానిలో అనేక సందేహాలున్నప్పటికీ... ఈ విషయాన్ని రజినీ ఫ్యాన్స్... అందునా తమిళులు ఎంతగా స్వాగతిస్తారో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments