Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో వర్షం... దంపతులను పొట్టనబెట్టుకున్న పిడుగు...

తొలకరి జల్లులు మొదలవగానే వాటితో పాటే పిడుగులు కూడా వచ్చేస్తాయి. మబ్బు పట్టినా అప్పటిదాకా బండలు పగిలే ఎండలు వున్నాయి కదా... వర్షం ఏం కురుస్తుందిలే అని చాలామంది పట్టించుకోరు. కానీ ఒక్కసారి మేఘాలు కమ్ముకుని రావడం... వర్షం ముంచెత్తడం దాంతోపాటే పిడుగులు క

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (20:01 IST)
తొలకరి జల్లులు మొదలవగానే వాటితో పాటే పిడుగులు కూడా వచ్చేస్తాయి. మబ్బు పట్టినా అప్పటిదాకా బండలు పగిలే ఎండలు వున్నాయి కదా... వర్షం ఏం కురుస్తుందిలే అని చాలామంది పట్టించుకోరు. కానీ ఒక్కసారి మేఘాలు కమ్ముకుని రావడం... వర్షం ముంచెత్తడం దాంతోపాటే పిడుగులు కూడా పడుతుంటాయి. 
 
మంగళవారం నాడు చిత్తూరు జిల్లా బిఎన్ కండ్రిగ మండలం కుక్కంభాకం గ్రామంలో పిడుగు పడి దంపతులను పొట్టనబెట్టుకుంది. చెట్టు కింద పనిచేస్తున్న సమయంలో వర్షం పడటం ప్రారంభించింది. దాన్నేమీ వారు పట్టించుకోలేదు. దీనితో ఒక్కసారిగా ఫెళఫెళమంటూ పెద్ద ఉరుముల శబ్దంతో పిడుగుపడింది. ఈ పిడుగు విద్యుద్ఘాతానికి వారు మరణించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments