Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో విషాదం : తల్లి అంత్యక్రియలకు వెళుతూ నీటిలో గల్లంతు!

Webdunia
ఆదివారం, 26 అక్టోబరు 2014 (12:41 IST)
గుంటూరు జిల్లా గురజాల మండలంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. తల్లి అంత్యక్రియలు బయలుదేరిన ఇద్దరు మహిళలు ఎద్దువాగు నీటి ప్రవాహానికి కొట్టుకుని పోయారు. శనివారం గురజాల మండలం మాడ్గుల సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అనసూయ, రాధ అనే ఇద్దరు మహిళలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. వీరిలో ఓ మహిళ మృతదేహం లభించగా, మరో మహిళ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 
 
బంగాళాఖాతంలో ఏర్పటిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా గుంటూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. తల్లి అంత్యక్రియల కోసం అనసూయ, రాధలు ఎద్దువాగు దాటేందుకు యత్నించారు. నీటి ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో వారు కొట్టుకుపోయారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments