Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి : ఏపీలో మూడు రోజులు వర్షాలు

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (16:04 IST)
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడివుంది. ఇది రాజస్థాన్ వరకు విస్తరించివుంది. దీంతో శుక్ర, శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
 
ఈ నెల 23వ తేదీ నుంచి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
అలాగే, వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ రాజస్థాన్ వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంటుందని, ఏపీలో దిగువ ట్రోపో ఆవరమంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments