Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి మూడు రోజుల వర్ష సూచన

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (10:51 IST)
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి నెలకొనివుంది. ఇది బుధవారానికి తీవ్రమై అల్పపీడనంగా మారిందని వాతావణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్ష సూచన ఉందని తెలిపింది.
 
ప్రస్తుతం ఇది వాయువ్య దిశగా పయనిస్తూ గురువారం వాయుగుండంగా బలపడిందని తెలిపింది. అనంతరం ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ద్రోణి ప్రభావం కారణంగా మూడు రోజుల్లో తమిళనాడుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.
 
అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీని ప్రభావం నామమాత్రంగా ఉండనుందని తెలిపింది. ఈ నెల 24వ తేదీ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని, వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఏపీ వ్యాప్తంగా ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తుండటంతో రాష్ట్రమంతటా దట్టమైన పొగమంచు, చలి ప్రభావం పెరుగుతుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments